Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి ఎమ్మెల్యే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 15, 2026 5:30 PM వికారాబాద్General
పరిగి ఎమ్మెల్యే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు - Udayam
వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారితో కలిసి పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ (SIR) డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులు మహనీయుల సేవలను స్మరించుకుంటూ జిల్లా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...