Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా వేళ లడ్డూ ఏటీఎంలకు సన్నాహాలు

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 08, 2026 10:15 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
దసరా వేళ లడ్డూ ఏటీఎంలకు సన్నాహాలు - Udayam
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా లడ్డూ ఏటీఎం మిషన్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. భక్తులు ఆన్‌లైన్‌లో లడ్డూలను బుక్ చేసుకుని, కోడ్ నమోదు చేస్తే ప్రసాదం పొందేలా విధానం రూపొందిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో 4 నుంచి 5 మిషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కసారి ఒకటి నుంచి ఆరు లడ్డూల వరకు పొందే అవకాశం కల్పించనున్నారు.

Comments

G
Loading comments...