వార్తలకు తిరిగి వెళ్లండి

బిక్కనూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఆశా కార్యకర్తలను మంగళవారం తెల్లవారుజాము నుంచి పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. హైదరాబాద్లో నిర్వహించిన ఆరోగ్య విధాన పరిషత్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు.
ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఆశా కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

