వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలోని దమ్మన్నాపేట్ తండాకు చెందిన విజయ్కుమార్ (తండ్రి: సీతారామ్) ప్రేమించిన అమ్మాయి దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా రెండు రోజుల పాటు చికిత్స పొందాడు.
పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

