వార్తలకు తిరిగి వెళ్లండి

విహార యాత్రలకు వెళ్లి జల వనరుల్లో యువత, చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. వర్షాకాలంలో ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని సూచనలు వస్తున్నాయి.
జలాశయాలు, చెరువులు, కాలువల వద్ద హెచ్చరిక బోర్డులు, రక్షణ గోడలు ఏర్పాటు చేయడంతో పాటు లైఫ్ జాకెట్లు, నిఘా వ్యవస్థలు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు
Comments
Loading comments...
