వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్లో నిర్వహించనున్న ధర్నాకు వెళ్లకుండా కామారెడ్డి మండలానికి చెందిన పలువురు ఆశా వర్కర్లను దేవునిపల్లి పోలీసులు మంగళవారం తెల్లవారుజామున ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
ఉదయం 4 గంటల సమయంలో వారి ఇళ్లకు చేరుకున్న పోలీసులు వారిని స్టేషన్కు తరలించారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ధర్నాను అడ్డుకోవడం సరికాదని ఆశా వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

