వార్తలకు తిరిగి వెళ్లండి

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలో BJP SC మోర్పా జిల్లా అధ్యక్షులు పాండ్రంకి హనుమంతరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు .
ఈ మేరకు పార్టీ శ్రేణులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, 108 కొబ్బరికాయలు సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ మోదీ సేవా స్ఫూర్తి దేశ ప్రజలకు మరింత స్ఫూర్తిని అందించాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

