వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలోని ప్రధాన రహదారిపై మల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన రైతులు గురువారం బయటాయించి ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. సరైన సమయానికి కరెంటు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు స్పందించి సమయానికి కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

