వార్తలకు తిరిగి వెళ్లండి

పర్చూరు ఏఎంసీ కార్యాలయంలో శుక్రవారం విద్యుత్ శాఖ అధికారులతో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో ఎలాంటి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో పలువురు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

