వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు లావేరులో ఇంటింటికి TDP కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజలకు ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి, తల్లికి వందనం, పెన్షన్ల పెంపు, రైతు సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకాల గురించి అవగాహన కల్పించారు
Comments
Loading comments...

