Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు

Follow Udayam on Google
hari Aug 15, 2026 8:34 PM రాజన్న సిరిసిల్లGeneral
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు - Udayam
వేములవాడ రాజన్న ఆలయానికి అనుబంధ దేవాలయమైన భీమేశ్వర ఆలయంలో శనివారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేసి సేవలో తరించారు. రాజన్న ఆలయ అర్చకులు వేద పండితులు ఘన స్వాగతం పలికారు.

Comments

G
Loading comments...