వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మండలం చర్లపల్లి గ్రామాన్ని హౌసింగ్ డిఈ విజయ్ కుమార్, ఏఈ రాకేష్ సందర్శించారు. గ్రామానికి మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని లబ్ధిదారులకు చివరి అవకాశంగా నోటీసులు జారీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ జోగు లక్ష్మమ్మ మాట్లాడుతూ ఇప్పటికే పలుమార్లు అవకాశం ఇచ్చామని, ఇప్పటికైనా ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని కోరారు.
Comments
Loading comments...

