వార్తలకు తిరిగి వెళ్లండి
లక్షెట్టిపేట మండలంలోని గుల్లకోట గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు పరిశీలించారు. గురువారం మధ్యాహ్నం వారు ఆ పాఠశాలను సందర్శించి విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

