వార్తలకు తిరిగి వెళ్లండి

తమ ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలతో రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 87 వేలు పెరిగిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.
కేంద్రం విద్యలో రాష్ట్రాలకు ఇచ్చే గ్రేడింగ్లో తెలంగాణ 31 నుంచి 18వ ర్యాంకుకు చేరిందన్నారు. అచీవ్మెంట్ సర్వేలో 36 నుంచి 26వ స్థానానికి వచ్చిందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

