Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలకు మైక్ సెట్ విరాళం

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 10, 2026 4:54 PM నాగర్ కర్నూల్General
ప్రభుత్వ పాఠశాలకు మైక్ సెట్ విరాళం - Udayam
అచ్చంపేట మండలం నడింపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 1994-95 పూర్వ విద్యార్థులు రూ.20,000 విలువగల మైక్ సెట్ ను గురువారం పాఠశాల ఉపాధ్యాయులకు విరాళంగా అందజేశారు. పాఠశాల అభివృద్ధికి ముందుకు వచ్చిన పూర్వ విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు జాఫర్ అభినందించారు. ఈ మైక్ సెట్ పాఠశాలల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు ఎంతో ఉపయోగపడుతుందని వారు తెలిపారు.

Comments

G
Loading comments...