Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ నిర్ణయం పాలిటెక్నిక్ విద్యార్థులకు శాపం: ఏఐఎస్ఎఫ్

Follow Udayam on Google
K.Venkatesh Aug 20, 2026 7:36 PM ఖమ్మంGeneral
ప్రభుత్వ నిర్ణయం పాలిటెక్నిక్ విద్యార్థులకు శాపం: ఏఐఎస్ఎఫ్ - Udayam
పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి శాఖలో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, డిమాండ్ చేస్తూ.. గురువారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో, ఖమ్మం ఆర్అండ్ గెస్ట్ హౌస్ ఎదుట దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్ మాట్లాడుతూ.. జీవో నెంబర్ 97ను రద్దుచేసి, పాలిటెక్నిక్ కళాశాలలను సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...