Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి

Follow Udayam on Google
B Ganga Sep 03, 2026 8:48 PM పార్వతీపురం మన్యంGeneral
ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి - Udayam
జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్లు, ల్యాబ్లు విధిగా ప్రభుత్వ నిబంధనలను పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. పి.విజయలక్ష్మి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె వివరాలను వెల్లడించారు. జిల్లాలో గుర్తింపు పొందిన 89 ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్లు ల్యాబ్లు ఉన్నాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...