వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని దండేపల్లి మండల ఎంపీడీవో ప్రసాద్ సూచించారు. శనివారం సాయంత్రం దండేపల్లి ఎంపీడీవో కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, జలసిరి, సర్ ప్రక్రియపై సమీక్ష సమావేశ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రోహిత్, ఎంపీఓ ప్రసాద్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు ఉన్నారు
Comments
Loading comments...

