వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన బుధవారం బొబ్బిలిలో జల దిగ్బంధంలో ఉన్న పలు ప్రభుత్వ కార్యాలయాలను పరిశీలించారు.
స్దానిక MPDO కార్యాలయం ఆవరణలో హోసింగ్, వెలుగు, వ్యవసాయ శాఖ కార్యాలయాల వద్ద వరదనీరు నిల్వ లేకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మిని ఆదేశించారు.
వరదనీరు నిల్వ లేకుండా బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. శాశ్వత పరిష్కారానికి కాలువ నిర్మాణం చేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

