వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం కలెక్టరేట్ లో శనివారం రిజిస్ట్రేషన్, రవాణా, గనులు, ఎక్సైజ్, అటవీ, వాణిజ్య పన్నుల శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
వివిధ శాఖల ద్వారా ప్రభుత్వానికి సమకూరుతున్న ఆదాయాన్ని మరింత పెంచాలని ఆదేశించారు. శాఖల వారీగా ఆదాయ ప్రగతిని పరిశీలించి, నిర్దేశించిన లక్ష్యాలను ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా తప్పనిసరిగా సాధించాలని సూచించారు.
Comments
Loading comments...

