వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా కొత్తగూడెం నార్త్ సెక్షన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏడీఈ పి. హేమచంద్రబాబు తెలిపారు.
కూలీలైన్, గాజులరాజం బస్తీ, బూడిదగడ్డ, ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంతాల వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు.
Comments
Loading comments...
