వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులో రోడ్డు పనుల నేపథ్యంలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ట్రాన్స్కో డీఈ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని ఆయన తెలిపారు.
సీఆర్ మిట్ట, సీకేపల్లె, రఘురామ నగర్ కాలనీ, మైదా ఫ్యాక్టరీ రోడ్డు, సాంబయ్య కండ్రిగ, శ్రీనగర్ కాలనీల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

