Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులో కొన్ని ప్రాంతాల్లో పవర్ కట్

Follow Udayam on Google
అనురూప్ Aug 19, 2026 12:21 PM చిత్తూరుఆంధ్రప్రదేశ్
చిత్తూరులో  కొన్ని ప్రాంతాల్లో పవర్ కట్ - Udayam
చిత్తూరులో రోడ్ల మరమ్మతుల కారణంగా బుధవారం కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని అర్బన్ డివిజన్ ఈఈ మునిచంద్ర తెలిపారు. సీకేపల్లి ఫీడర్ పరిధిలోని రఘురామ్ నగర్ కాలనీ, సీకేపల్లి, సాంబయ్య కండ్రిగ, శ్రీనగర్ కాలనీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని మునిచంద్ర చెప్పారు.

Comments

G
Loading comments...