వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్ఐ, కానిస్టేబుల్ తదితర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా అభ్యర్థుల కోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. సబ్జెక్టుల వారీగా నిపుణుల శిక్షణ, పరీక్ష విధానం, సమయపాలన, సన్నద్ధతపై సూచనలు అందిస్తారు. అభ్యర్థులు సెప్టెంబర్ 6 సాయంత్రంలోగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి.
సదస్సు తేదీ, వేదిక వివరాలు వ్యక్తిగతంగా మెసేజ్ ద్వారా తెలియజేస్తారు.
Comments
Loading comments...

