వార్తలకు తిరిగి వెళ్లండి

రామారెడ్డి మండలం పోసానిపేటలో అటవీ శాఖ ఆధ్వర్యంలో శనివారం వన మహోత్సవాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో సర్పంచ్ సుద్దాల లింగం మొక్కలు నాటి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు శ్రీనివాస్, సునీత, మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి, అధ్యక్షుడు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు
Comments
Loading comments...

