Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసుల విచారణలోనే గోపి మృతి

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 04, 2026 5:07 PM గుంటూరుGeneral
పోలీసుల విచారణలోనే గోపి మృతి - Udayam
విచారణ పేరుతో పోలీసులు చేసిన తీవ్ర దాడి వల్లే చీకటి గోపి మృతి చెందాడని సీపీఎం, కేవీపీఎస్ నేతలు ఆరోపించారు. పొన్నెకల్లులో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వారు, ఈ ఘటనపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని కోరారు. అలాగే మృతుడి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం, పిల్లల చదువుల బాధ్యతను ప్రభుత్వమే చేపట్టాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...