వార్తలకు తిరిగి వెళ్లండి

అసెంబ్లీ ఆవరణలో మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు వ్యవహరించిన తీరు హేయమని ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. ప్రజాప్రతినిధుల పట్ల అనుచితంగా వ్యవహరించడం సరికాదని ఖండించారు.
బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, ఘటనపై సీఎం రేవంత్రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

