వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లాలో పోలీస్ యాక్ట్ 30, 30(ఎ) సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు అమల్లో ఉంటుందని ఎస్పీ తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించి నిబంధనలు పాటించాలని ఎస్పీ కోరారు.
Comments
Loading comments...

