వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో పోలీసు, అగ్నిమాపక తదితర విభాగాల్లో 7,437 పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు గడువును ఈ నెల 16 వరకు పొడిగిస్తున్నట్లు నియామక మండలి ఛైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు.
సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అభ్యర్థులు చివరి నిమిషం వరకు ఎదురుచూడకుండా నిర్ణీత గడువులోగా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

