వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లాలో కొండకరకాం సమీపంలో ఆదివారం మద్యాహ్నం పోలీస్ వాహనం బోల్తా పడిన ఘటనలో ఒక కానిస్టేబుల్ మృతి చెందారు.
ఈ సందర్భంగా గాయపడినవారిలో SI వి.అశోక్కుమార్ కు ఎడమ కాలు, రిబ్స్, పెదవి భాగంలో గాయాలు అయ్యాయి. HC
నాగేంద్ర ప్రసాద్ కు ఎడమ చేతి మణికట్టు, రిబ్స్కు గాయాలు అయ్యాయి. కాగా AR కానిస్టేబుల్ /డ్రైవర్ రాజబాబుకు నడుము ఎముక కు గాయాలయ్యాయి.
Comments
Loading comments...

