వార్తలకు తిరిగి వెళ్లండి

గుడిహత్నూర్ మండలం మాన్కపూర్ గ్రామంలోని పోచమ్మ ఆలయ అభివృద్ధికి రూ.12 లక్షలు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ను గ్రామ నాయకులు సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సుశీల్, మహేష్, రాహుల్, జాడి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

