Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పలిమెలకు ఏజెన్సీ హోదా డిమాండ్

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 07, 2026 4:21 PM జయ శంకర్ భూపాలపల్లి General
పలిమెలకు ఏజెన్సీ హోదా డిమాండ్ - Udayam
పలిమెల మండలాన్ని ఏజెన్సీ ప్రాంతంగా ప్రకటించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. ఐదో షెడ్యూల్‌లో లేని ఆదివాసీ గ్రామాలను చేర్చి, 1/70, పీసా చట్టాలను పటిష్ఠంగా అమలు చేయాలని కోరింది. గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్ కల్పించే జీవో-3ను పునరుద్ధరించి పలిమెలలో అమలు చేయాలని పేర్కొంది. పోడు భూములపై అటవీ అధికారుల దాడులు నిలిపివేయాలని డిమాండ్ చేసింది.

Comments

G
Loading comments...