వార్తలకు తిరిగి వెళ్లండి

స్పీకర్పై అనుచిత వ్యాఖ్యల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నవీన్రెడ్డి, తాతా మధుసూదన్ను పోలీసులు అరెస్ట్ చేయడంతో రాజకీయ దుమారం రేగింది. సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
అరెస్టులు రాజకీయ ప్రేరేపితమని కేటీఆర్ ఆరోపించారు. హైకోర్టు ఆదేశాలున్నా కేసులు పెట్టారని విమర్శించారు. మరోవైపు స్పీకర్పై వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ కార్యకర్తలు, దళిత సంఘాలు డిమాండ్ చేశాయి.
Comments
Loading comments...

