వార్తలకు తిరిగి వెళ్లండి

చందర్లపాడు మండలం మునగాలపల్లి గ్రామంలో గురువారం రాత్రి ఎస్ఐ ధర్మరాజు ఆధ్వర్యంలో ‘పల్లె నిద్ర’ కార్యక్రమం నిర్వహించారు. రానున్న పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్ఐ ధర్మరాజు సూచించారు.
సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ అపరిచిత ఫోన్ కాల్స్, లింకులు, మోసపూరిత సందేశాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ ధర్మరాజు సూచించారు.
Comments
Loading comments...

