వార్తలకు తిరిగి వెళ్లండి

గాజువాకలోని మియామీ థాయ్ స్పా సెంటర్పై పోలీసులు ఆదివారం సాయంత్రం దాడి చేశారు. స్పాలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు సమాచారం రావడంతో ఎస్ఐ రామకృష్ణ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ముగ్గురు యువకులు, నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

