వార్తలకు తిరిగి వెళ్లండి

పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ను పోలీసులు వరుసగా మూడో రోజు పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్లో విచారిస్తున్నారు. బాధితురాలితో ఇన్స్టాగ్రామ్, వాట్సప్, స్నాప్చాట్లలో చేసిన చాటింగ్ల ఆధారంగా పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు.
నేటితో మూడు రోజుల పోలీస్ కస్టడీ ముగియనుండటంతో, సాయంత్రం అతడిని కోర్టులో హాజరుపరచనున్నారు. అనంతరం భగీరథ్ను చర్లపల్లి జైలుకు తరలించనున్నారు.
Comments
Loading comments...

