వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్ద శంకరంపేట కేజీబీవీలో ‘పోలీస్ అక్క’ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ప్రారంభించారు. బాలికలు ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా నేరుగా సంప్రదించాలని సూచించారు.
మహిళలు, బాలికల భద్రతకు పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సైబర్ నేరాలు, ఈవ్టీజింగ్, బాల్య వివాహాలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

