వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు చర్యలు చేపడుతున్నా కొనసాగుతోంది. గతేడాది 112 కేసులు నమోదు చేసి 8,078 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.20.20 కోట్లు కాగా 399 మందిని అరెస్టు చేశారు.
ఈ ఏడాది ఆగస్టు 5 వరకు కొత్తగూడెం ఎక్సైజ్ స్టేషన్లో కేసుల్లేవు. మిగిలిన నాలుగు స్టేషన్లలో 29 కేసులు నమోదు చేసి 1,146 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

