వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం గ్రిడ్ పరిధిలోని ఆరు మండలాల్లో శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏపీఈపీడీసీఎల్ ఈఈ అత్యుతాచారి తెలిపారు. 220 కేవీ విద్యుత్ లైన్ల మరమ్మతులు, అభివృద్ధి పనుల కారణంగా ఈ కోత విధిస్తున్నట్లు పేర్కొన్నారు.
రంపచోడవరం, గంగవరం, వై.రామవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి, మారేడుమిల్లి మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది.
Comments
Loading comments...

