Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పండ్ల తోటల పెంపకంతోనే ఆర్థికాభివృద్ధి

Follow Udayam on Google
B RAJESH Sep 17, 2026 8:36 PM విజయనగరంGeneral
పండ్ల తోటల పెంపకంతోనే ఆర్థికాభివృద్ధి - Udayam
గరివిడి మండలం దుమ్మెదలో ఉపాధి హామీ కింద శ్రీరాములు పండ్ల తోటను ఏపీఓ కనకరాజు గురువారం పరిశీలించారు. ఉద్యాన పంటల సాగుతో రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని తెలిపారు. ఈ పథకంలో వేతనదారులకు రోజువారీ వేతనం రూ.312 గిట్టుబాటు అవుతుందని, ప్రతి కుటుంబానికి 125 రోజుల పనిదినాలు కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...