వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో ఉన్న పంచాయతీల్లో ఉన్న సమస్యలపై గ్రామ సభలు నిర్వహించి సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు పిరియా విజయ డీపీసీని ఆదేశించారు.
శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో స్థానిక సంఘ సమావేశాలను గురువారం నిర్వహించారు. పంచాయతీ రాజ్ పనులపై సభ్యులు సభలో ప్రశ్నించారు. ఈ సమస్యలపై సంబంధించిన అధికారులు దృష్టి సారించాలని MLA కూన రవికుమార్ డీపీసీని కోరారు. సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

