వార్తలకు తిరిగి వెళ్లండి

పంచాయతీ కార్మికులు, ఎన్ఎంఆర్లు, గ్రీన్ అంబాసిడర్లకు రూ.21 వేల జీతం ఇవ్వడంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ వర్తింపజేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
పాత గుంటూరు సీఐటీయూ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. తమ సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 3న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

