వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద మంజూరైన రహదారి నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో గిరిజన గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ధనసానివలస–లండిగుడ రహదారి, వంతెన నిర్మాణం గడువు ముగిసినా పూర్తికాలేదు.
ధనసానివలస–ముసిరిగుడ రహదారికి రూ.3.39 కోట్ల నిధులు మంజూరైనా ఇప్పటివరకు మట్టి పనులు మాత్రమే పూర్తయ్యాయి. రహదారి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
Comments
Loading comments...

