Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎం-కిసాన్ పథకం మరో ఐదేళ్లు పొడిగింపు

Follow Udayam Digital on Google
విష్ణు వర్ధన్ Jul 31, 2026 5:25 PM అల్ ఇండియా జాతీయ
పీఎం-కిసాన్ పథకం మరో ఐదేళ్లు పొడిగింపు - Udayam Digital
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకాన్ని 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు మరో ఐదేళ్లు పొడిగిస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకు రూ.3,15,614 కోట్ల వ్యయాన్ని కేటాయించింది. ఈ పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.6,000ను మూడు విడతల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం కొనసాగుతుంది.

Comments

G
Loading comments...