వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జిల్లాలో PM-KISAN పథకం కింద 2,36,325 మంది రైతులు లబ్ధి పొందుతున్నారని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి తెలిపారు. రైతులంతా తప్పనిసరిగా e-KYCతో పాటు Farmer ID నమోదు చేసుకోవాలని పీఎల్ వరలక్ష్మి సూచించారు.
RSK, మండల వ్యవసాయ కార్యాలయం, CSC కేంద్రాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చన్నారు. Farmer ID లేకుంటే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడం సాధ్యం కాదని పీఎల్ వరలక్ష్మి పేర్కొన్నారు.
Comments
Loading comments...

