వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో దత్తిరాజేరు మండలంలో పొరలి , టి బూర్జువలస సచివాలయాలను DDO కిరణ్కుమార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది హాజరు, ఓటరు జాబితాల , పోలింగ్ స్టేషన్లు, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం సంబంధిత పంచాయతీ కార్యదర్శులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట MPDO ఎస్.తాత , MGO రవి ఉన్నారు.
Comments
Loading comments...

