వార్తలకు తిరిగి వెళ్లండి

సీతానగరం మండలంలో పలు గ్రామాలలో నిజం గెలిచింది కార్యక్రమం బుధవారం నిర్వహించారు. గతం ప్రభుత్వం చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్ట్ చేసినందుకు గాను లోకేశ్ ఇచ్చిన పిలుపు పలు గ్రామాలలో టీడీపీ నాయకులు 53 కొవ్వొత్తులు వెలిగించారు.
చంద్రబాబు నాయుడు ఏ తప్పు చెయ్య లేదు కనుక గడిచిన సాధారణ ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు.
Comments
Loading comments...

