వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు జిల్లాలోని నడికుడి పెద్ద రైల్వే జంక్షన్గా ఉంది. చెన్నై, నారాయణాద్రి, విశాఖ, పల్నాడు, శబరి, జన్మభూమి వంటి ప్రముఖ ఎక్స్ప్రెస్ రైళ్లు ఇక్కడ ఆగుతాయి. నడికుడి నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు రైలు సౌకర్యం ఉంది.
నడికుడి–శ్రీకాళహస్తి కొత్త రైల్వే మార్గం పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలను కలుపుతుంది.
Comments
Loading comments...

