Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్లె దావకానను ప్రారంభించిన కలెక్టర్

Follow Udayam on Google
babu varun Sep 18, 2026 6:42 PM రాజన్న సిరిసిల్లGeneral
పల్లె దావకానను ప్రారంభించిన కలెక్టర్ - Udayam
ఎల్లారెడ్డిపేట మండలం కిష్టంపల్లిలో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖానను శుక్రవారం కలెక్టర్ గరీమా అగ్రవాల్ ప్రారంభించారు. రూ.18 లక్షల నేషనల్ హెల్త్ మిషన్ నిధులతో ఈ భవనాన్ని నిర్మించినట్లు అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రజలు వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు పొందేందుకు పల్లె దవాఖానలు దోహదపడతాయని కలెక్టర్ తెలిపారు.

Comments

G
Loading comments...