వార్తలకు తిరిగి వెళ్లండి

ఆముదాలవలస మున్సిపాలిటీలోని పలు దుకాణాల్లో మున్సిపల్ అధికారులు బుధవారం తనిఖీలు చేశారు.
కమిషనర్ రవి ఆధ్వర్యంలో ఈ సోదాలు జరగగా..నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లను ఉపయోగిస్తున్న దుకాణాలను గుర్తించి 25 కిలోల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ షాపులపై రూ.21,650ల జరిమానా విధించారు. శానిటేషన్ సూపర్వైజర్ మూర్తి, సిబ్బంది ఉన్నారు.
Comments
Loading comments...

